ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది
19 Mar 2023 11:40 AM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ట్వీట్
తాడేపల్లి: మనిషి తలరాతను, కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
``చీకటి నుంచి వెలుగులోకి ఏ మనిషినైనా నడిపించేది చదువు. మనిషి తలరాతనుగానీ, కుటుంబం తలరాతనుగానీ మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అలాంటి చదువుకు పేదరికం అడ్డుకాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను క్రమం తప్పకుండా ఇస్తున్నాం``.
``ఈరోజు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షలమంది విద్యార్థులకు మేలుచేస్తూ రూ.698.68 కోట్లను ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నా ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటున్నాను`` అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.