వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వండి
12 Mar 2021 3:03 PM
ప్రధాని నరేంద్రమోడీకి సీఎం వైయస్ జగన్ లేఖ
తాడేపల్లి: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం వైయస్ జగన్ లేఖ రాశారు. అంతకు ముందు గుంటూరు మాచర్లలో నివాసం ఉంటున్న పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సీఎం వైయస్ జగన్ స్వయంగా వెళ్లి కలుసుకున్నారు. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని ఘనంగా సత్కరించి.. ఆమెకు రూ.75 లక్షల చెక్కును అందించారు.