చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఇందుకూరు పేట చేరుకున్న సీఎం, కేంద్ర మంత్రి
04 Mar 2022 11:09 AM
పోలవరం పర్యటనకు వెళ్లిన వైయస్ జగన్, షేకావత్లకు ఘన స్వాగతం
పశ్చిమ గోదావరి: పోలవరం పర్యటనలో భాగంగా సీఎం వైయస్ జగన్, కేంద్ర మంత్రి షెకావత్ కొద్దిసేపటి క్రితమే ఇందుకూరు పేటకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఇవాళ పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి సీఎం వైయస్ జగన్ పోలవరం పర్యటనకు బయల్దేరారు. ఇందుకూరు నిర్వాసితులతో సీఎం వైయస్ జగన్, కేంద్రమంత్రి షెకావత్ ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందుకూరు పేట చేరుకున్న సీఎం వైయస్ జగన్, కేంద్ర మంత్రి షెకావత్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు నిర్వాసితుల పునరావాస కాలనీ పరిశీలిస్తారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.