ప్ర‌కాశం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లా దర్శి ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి హెలికాప్ట‌ర్‌లో కాసేప‌టి క్రిత‌మే ద‌ర్శికి బ‌య‌ల్దేరారు. దర్శి పట్టణానికి చేరుకున్న అనంత‌రం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించ‌నున్నారు. కార్య‌క్ర‌మం అనంత‌రం తిరిగి తాడేప‌ల్లికి చేరుకుంటారు. 

Back to Top