కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
మార్కాపురం బయల్దేరిన సీఎం వైయస్ జగన్
12 Apr 2023 10:35 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు. మరికొద్దిసేపట్లో మార్కాపురం చేరుకోనున్నారు. మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రసంగం అనంతరం అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైయస్ఆర్ ఈబీసీ నేస్తం నగదును జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయననున్నారు.