విద్యాశాఖ‌లో `నాడు-నేడు`పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: విద్యాశాఖలో నాడు–నేడు (స్కూల్స్‌), డిజిటల్‌ లెర్నింగ్‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, సర్వ శిక్షా అభయాన్‌ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. 

Back to Top