బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
విశాఖ చేరుకున్న సీఎం వైయస్ జగన్
02 Mar 2023 5:21 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరిన సీఎం.. కొద్దిసేపటి క్రితమే విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైయస్ఆర్ సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. నేటి నుంచి మరో రెండు రోజుల పాటు సీఎం వైయస్ జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. 4వ తేదీ మధ్యాహ్నం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముగిసిన అనంతరం విశాఖ నుంచి బయల్దేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.