ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవి
25 Sep 2021 2:25 PM
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సీఎం వైయస్ జగన్ ఘన నివాళి
తాడేపల్లి: సుప్రసిద్ధ గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ‘మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు’ అని ట్వీట్ చేశారు.