మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
గాంధీజీ, లాల్బహదూర్ శాస్త్రిలకు సీఎం వైయస్ జగన్ ఘన నివాళి
02 Oct 2022 1:14 PM
తాడేపల్లి: జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళులర్పించారు. గాంధీజీ జయంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ తన నివాసంలో మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మహనీయులకు నివాళులర్పిస్తూ సీఎం ట్వీట్..
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. `మనదేశానికి చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తులు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారు అందించిన సేవలను స్మరించుకుంటున్నాను. సమాజ మేలు కోసం వారి ఆదర్శాలు, ఆలోచనలు మన దేశం పురోగతికి వేసే ప్రతి అడుగులో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తాయి` అని సీఎం ట్వీట్ చేశారు.