బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్
11 Mar 2021 11:55 AM
గుడివాడ: మహాశివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివరాత్రి మహోత్సవాలకు హాజరైన సీఎం వైయస్ జగన్.. శివలింగాన్ని అభిషేకించారు. మహాశివుడికి నమస్కరించి మహాశివలింగానికి పూలమాల, రుధ్రాక్ష మాల సమర్పించి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. వేద పండితులు ఆశీర్వచనం స్వీకరించారు. సీఎం వైయస్ జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బాలశౌరి ఉన్నారు.