టీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో సీఎం వైయస్ జగన్ భేటీ
13 Feb 2023 11:55 AM
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి∙దంపతులు భేటీ విజయవాడలోని రాజ్భవన్లో అయ్యారు. ఛత్తీస్ఘడ్ గవర్నర్గా బిశ్వభూషన్ హరిచందన్ బదిలీ అయ్యారు. ఏపీ గవర్నర్గా మూడున్నరేళ్ల పాటు సేవలందించి బదిలీపై వెళ్తున్న బిశ్వభూషన్ హరిచందన్కు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.