గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

విజయవాడ:  గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి∙దంపతులు భేటీ విజయవాడలోని రాజ్‌భవన్‌లో అయ్యారు. ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా  బిశ్వభూషన్‌ హరిచందన్‌ బదిలీ అయ్యారు. ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్ల పాటు సేవలందించి బదిలీపై వెళ్తున్న బిశ్వభూషన్‌ హరిచందన్‌కు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top