సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
సీజేఐ చంద్రచూడ్తో సీఎం వైయస్ జగన్ భేటీ
29 Dec 2022 8:39 PM
విజయవాడ: గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల పర్యటన ముగించుకొని విజయవాడ నోవాటెల్ హోటల్కు చేరుకున్న సీజేఐ చంద్రచూడ్తో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమను సీజేఐకి అందజేసి ఘనంగా సత్కరించారు.