కాసేపట్లో గవర్నర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో భేటీ కానున్నారు. రాజ్‌భవన్‌లో లంచ్‌ భేటీలో పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై సీఎం వైయస్‌ జగన్‌ గవర్నర్‌తో చర్చించనున్నారు. గవర్నర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ సుమారు 45 నిమిషాలు సాగనుంది. కీలక అంశాలపై చర్చ జరగనుంది. 
 
Read Also: ఇసుక అక్రమ రవాణా ఫిర్యాదుల కాల్‌సెంటర్‌ ప్రారంభం 

Back to Top