రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ఇసుక అక్రమ రవాణా ఫిర్యాదుల కాల్సెంటర్ ప్రారంభం
18 Nov 2019 12:05 PM
కాల్సెంటర్ ఉద్యోగులకు సూచనలిచ్చిన సీఎం వైయస్ జగన్
అమరావతి: ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇసుక అధిక ధరలకు అమ్మినా, అక్రమ రవాణా చేసినా ఫిర్యాదుల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కాల్ సెంటర్ను ప్రారంభించారు. ఇసుక అక్రమ రవాణాపై కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 14500కి ఫోన్ చేసి ఫిర్యాదులు అందించవచ్చన్నారు. అదేవిధంగా కాల్ సెంటర్ ఉద్యోగులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడి పలు సూచనలు చేశారు. అధిక ధరలకు అమ్మినా, అక్రమ రవాణా చేసినా ఫిర్యాదులు చేయొచ్చన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్టాక్ పాయింట్ ద్వారా రోజుకు 2 లక్షల టన్నుల ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అక్రమ రవాణా నియంత్రణకు ఇసుక ధరలకు మించి అమ్మితే రెండేళ్ల జైలుశిక్ష. రూ. 2 లక్షల జరిమానా విధించేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది.