గవర్నర్‌ను కలిసిన సీఎం వైయ‌స్‌ జగన్‌ దంపతులు

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు గురువారం.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్‌ 1న జరిగే వైయ‌స్‌ఆర్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హజరు కావాల్సిందిగా సీఎం వైయ‌స్‌ జగన్‌ గవర్నర్‌ను ఆహ్వానించారు.

Back to Top