మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వెల్కమ్ హోటల్ను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
12 Jan 2022 11:49 AM
అమరావతి: గుంటూరు టౌన్ విద్యానగర్లో ఐటీసీ హోటల్స్ వారు ఏర్పాటు చేసిన వెల్కమ్ ఫైవ్స్టార్ హోటల్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని నివాసం నుంచి గుంటూరు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు వెల్కమ్ హోటల్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. హోటల్ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ రిబ్బన్ కట్ చేసి వెల్కమ్ హోటల్ను ప్రారంభించారు. అనంతరం ఐటీసీ వారి ఫొటో ఎగ్జిబిషన్స్ను తిలకించారు.