వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేత
11 Nov 2019 12:47 PM
విజయవాడ: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్య, మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ ప్రతిభకనబర్చిన విద్యార్థులకు రూ. 20 వేల నగదు, ట్యాబ్స్, మెడల్స్ను సీఎం వైయస్ జగన్ అందజేశారు.