జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడి ఆకస్మిక మృతి పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం
21 Dec 2022 2:50 PM
తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈఓ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు పలు విధాలుగా చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. చంద్రమౌళి ఆకస్మిక మృతి పట్ల టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఈఓ కుటుంబానికి ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.