దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
విజయసాయిరెడ్డి, సజ్జల బాధ్యతల్లో స్వల్ప మార్పు
27 Apr 2022 11:38 AM
పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాజా ఉత్తర్వులు
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న జారీ చేసిన నియామక ఉత్వర్వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డికి ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాలతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. అలాగే..పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు, మీడియా సమన్వయ బాధ్యతలు ఇచ్చారు.