ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
వరద ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే
21 Sep 2019 2:02 PM
కర్నూలు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద వచ్చింది. వరద ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, తదితర ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై సీఎం సమీక్షిస్తారు.