రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
ఈ మూడు కేటగిరిల్లోని సిబ్బందికి పూర్తి జీతం
04 Apr 2020 2:24 PM
తాడేపల్లి: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. కరోనా నియంత్రణకు ముమ్మర చర్యలు చేపడుతున్న ఆరోగ్య శాఖ, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. కరోనా నియంత్రణకు వారి యత్నాలు ప్రశంసనీయమని కొనియాడారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. ఈ మూడు కేటగిరిల్లో సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.
కాగా, రాష్ట్రం అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వంపై అదనపు భారం పడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల అంగీకారం మేరకు వారి జీతాలు రెండు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.