బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
ప్రతిపక్ష నాయకులు కనీస విలువలు పాటించాలి
13 Jun 2019 12:41 PM
చిఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి
అమరావతి: కనీస విలువలు పాటించకుండా స్పీకర్ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టేందుకు చంద్రబాబు రాకపోవడం ఎంతవరుకు సమంజసం అని గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. హుందాతనం పాటించాలన్నారు.ఇప్పటికైనా మారాలని ప్రతిపక్ష నాయకులను కోరారు. ఎదురుదాడి రాజకీయాలు కాకుండా వాస్తవాలు మాట్లాడాలని కోరారు.