చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
సీఎస్ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం
18 Dec 2020 1:38 PM
సచివాలయం: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నీలం సాహ్నిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సీఎస్ శ్రీమతి నీలం సాహ్నిని కేబినెట్ సమావేశంలో సీఎం వైయస్ జగన్, మంత్రి మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు.