మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు మేలు జరిగింది
06 Dec 2022 12:11 PM
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
తాడేపల్లి: వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు మేలు జరిగిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో బీసీలకు నష్టం జరిగిందని చెప్పారు. వంచన, కుట్ర, అబద్ధాలు చంద్రబాబు నైజమన్నారు. బీసీలకు చంద్రబాబు శాపం. బీసీలను బాబు అవమానించారు. బీసీలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. కొడుకు సంక్షేమం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన వ్యక్తి చంద్రబాబు. రేపు జరిగే బీసీ సభ చంద్రబాబుకు కనువిప్పు కలిగిలిస్తుంది అని మంత్రి వ్యాఖ్యలు చేశారు.