వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పార్టీ ఎస్సీ, చేనేత విభాగాలకు నూతన అధ్యక్షుల నియామకం
20 Jul 2022 9:19 AM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ, చేనేత విభాగాల రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైయస్ఆర్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా జూపూడి ప్రభాకరరావు, ఎంపీ నందిగాం సురేష్లను నియమించారు. అదే విధంగా పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపీ సింగరి సంజీవ్ కుమార్, చిల్లపల్లి మోహన్రావులను నియమించారు. వైయస్ఆర్ సీపీ ఎస్సీ, చేనేత విభాగాల నూతన అధ్యక్షుల నియామకానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.