‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ
08 Aug 2019 1:56 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా బాధ్యతలు నిర్వర్తించిన నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో వాసిరెడ్డి పద్మకు ఆ బాధ్యతలు అప్పగించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టిన వాసిరెడ్డి పద్మ.. నిత్యం టీడీపీ సర్కారును ఇరుకున పెట్టేలా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు వాసిరెడ్డి పద్మకు శుభాకాంక్షలు తెలిపారు.