సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నూత‌న సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తాడేప‌ల్లి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియ‌మితులైన డాక్ట‌ర్ కే.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిన్న జ‌వ‌హ‌ర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 

తాజా వీడియోలు

Back to Top