నేడు ప్రధాని మోదీతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సమావేశం కానున్నారు.

సీఎం వైయ‌స్ జగన్‌ గురు­వారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్ర­యం నుంచి సాయంత్రం 5.07 గంటలకు ఆయన ఢిల్లీకి బయ­లుదే­రారు. రాత్రి 7.30 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్‌­పో­ర్టుకు, అక్కడి నుంచి తను బసచేస్తున్న వన్‌ జన్‌పథ్‌కి చేరుకు­న్నారు. 

Back to Top