రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
02 Dec 2020 9:36 AM
అసెంబ్లీ: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ప్రవేశపెట్టారు. అదే విధంగా దిశా బిల్లును హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. అసైన్డ్ ల్యాండ్ బిల్లును డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. ఇవాళ సభలో 11 బిల్లులు చర్చకు రానున్నాయి. పోలవరం, కరోనా కట్టడి, బీసీ కార్పొరేషన్లపై శాసనసభలో చర్చించనున్నారు.