తిరుపతిలో ప్రత్యేక హోదా మీద సదస్సులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ముఖ్యాంశాలు..<br/>మనమంతా యువతరం, మనం ఈ తరం ప్రతినిధులంవిద్యార్థులే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టే పరిస్థితి వస్తోందిచంద్రబాబుకి గట్టిగా బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.చంద్రబాబు ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యోగాలు తెచ్చిపెట్టే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించరుఏపీలో అవినీతి చేసి వందల కోట్లు సంపాదించి, ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారు.అసలు చంద్రబాబు వంటి మనిషి..ఒక మనిషేనా అన్న అనుమానం కలుగుతుందిప్రత్యేక హోదా తో ఒక్క ఉత్తరాఖండ్ లోనే 490 శాతం ఉద్యోగాలు పెరిగాయి.ప్రత్యేక హోదా వస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ లా మారుతుందిమనం ఉద్యోగాలు అడగటం కాదు కానీ, మన దగ్గరకే పరిశ్రమలు వస్తాయి.ఈ పోరాటంలో మనమంతా కలిసి నడుద్దాం..విజయం సాధిద్దాం..