చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
స్పీకర్ :యం.వెంకట ప్రసాద్ -ఫిబ్రవరి 19,2012
30 Jun 2012 12:20 AM
మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర, దేశవిదేశాలలో స్థిరపడిన తెలుగు ప్రజానీకానికి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పవిత్రమైన శివరాత్రినాడు ప్రజలందరూ భక్తి శ్రద్దలతో పూజించి తదుపరి జాగారం అనుసరించి ఆ మహా శివుని ఆశీస్సులు పొంది సుఖ శాంతులతో, ఆయురోగ్యాలతో ఉండగలరని శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని వేడుకున్నారు.