కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పార్టీ సీఈసీ సభ్యుడిగా కాకాణి గోవర్ధన్రెడ్డి
24 Apr 2013 6:13 PM
హైదరాబాద్, 24 ఏప్రిల్ 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుడిగా కాకాణి గోవర్ధన్రెడ్డి నియమితులయ్యారు. నెల్లూరు జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్గా మేరుగు మురళి, ముత్తుకూరు మండల కన్వీనర్గా మెట్టా విష్ణువర్ధన్రెడ్డిని నియమించినట్టు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధినే శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు వెల్లడించింది.