జిల్లాల ప్రచార కమిటీల కన్వీనర్లు వీరే

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాల ప్రచార కమిటీ కన్వీనర్లుగా ఈ కిందివారిని నియమించినట్లు పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు రాష్ట్ర ప్రచార కమిటీ కో ఆర్డినేటర్‌ టి.యస్‌. విజయ్‌ చందర్‌ వివరించారు.

కోట నర్శింహులు - వైయస్‌ఆర్‌ జిల్లా
సోమశేఖర్‌రెడ్డి   -  అనంతపురం జిల్లా
వి. రఘుపతిరెడ్డి  - చిత్తూరు జిల్లా
సుధాకర్‌ యాదవ్‌ - నిజామాబాద్‌ జిల్లా
కె. ఉమా మహేశ్వరరెడ్డి  - రంగారెడ్డి జిల్లా
శ్రీమతి మోకెనపల్లి రాజమ్మ  - కరీంనగర్‌ జిల్లా
వేమూరి సూర్యనారాయణ  - ప్రకాశం జిల్లా
గొర్లె వెంకటరమణ   - విజయనగరం జిల్లా
టి. సురేష్‌రెడ్డి   -  శ్రీకాకుళం జిల్లా
సుంకర రామాంజనేయులు  - గుంటూరు అర్బన్
‌జమాల్‌పూర్‌ సుధాకర్‌  - ఆదిలాబాద్‌ జిల్లా

తాజా వీడియోలు

Back to Top