ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
తలెత్తుకొని బతకాలంటే జగనన్న రావాల్సిందే
30 Dec 2018 4:22 PM
వైయస్ఆర్సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజు
శ్రీకాకుళం: ప్రజలంతా తలెత్తుకొని బతకాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే అని అప్పలరావు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పలాస కేటీ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ఆర్సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజు మాట్లాడారు. ఒక్క అడుగు కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారన్నారు. ఈ నెల 29వ తేదీన వైయస్ జగన్ పలాస నియోజకవర్గంలో అడుగుపెట్టారన్నారు. ఈ ప్రజలు పలికిన అఖండ స్వాగతం ఎన్నటికి మరిచిపోలేనిదన్నారు. ఈ నియోజకవర్గంలోని రైతులంతా తలెత్తుకొని బతకాలంటే వైయస్ జగన్ సీఎం కావాలన్నారు. పేదలందరూ గౌరవంగా బతకాలంటే జగనన్న రావాలని కోరుతున్నారన్నారు. మీ అడుగు కోసం ఎన్నో రోజులుగా పలాస ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లాలని కోరుతున్నారన్నారు.