రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సమస్యలపై వైయస్ జగన్కు వినతిపత్రాలు
08 May 2018 3:58 PM
కృష్ణ: ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి
చేయించుకుంటున్నదని అంగన్వాడీ వర్కర్లు వైయస్ జగన్తో గోడు వెల్లబోసుకున్నారు.
ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తాము
ఎదుర్కుంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం అందించడం
లేదని చెప్పుకున్నారు. అదే విధంగా దివంగత మహానేత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ
ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని దివ్యాంగులు వాపోయారు. పీఆర్సీ పరిధి నుంచి తమను
తొలగించారని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు.