బాపనకుంటకు చేరుకున్న వైయస్‌ జగన్‌

 
అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం బాపన కుంట గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరించారు.
 
Back to Top