<br/>ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి తక్కెళ్లపాడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో వైయస్ జగన్ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.