నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
గరికపాడులో జననేతకు ఘన స్వాగతం
17 Mar 2018 11:47 AM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గరికపాడు చేరుకున్న జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా పలువురు వృద్ధులు వైయస్ జగన్ను కలిసి తమకు పింఛన్లు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. మరో ఏడాది ఓపికపడితే మనందరి ప్రభుత్వం వస్తుందని పింఛన్ నెలకు రూ.2 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.