<br/>విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 303వ రోజు పాదయాత్ర మధ్యాహ్న భోజన విరామం అనంతరం ప్రారంభమైంది. పెద్ద తుంబిలి గ్రామంలో జననేత పాదయాత్ర కొనసాగుతోంది. రాజన్న బిడ్డకు ప్రజలు తమ సమస్యలు వివరిస్తూ స్వాంతన పొందుతున్నారు.