చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
700 కిలోమీటర్ల మార్కును దాటిన వైయస్ జగన్
02 Jan 2018 5:45 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి 700 కిలోమీటర్ల మార్కును కొద్ది సేపటి క్రితమే దాటారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం జమ్మిలవారిపల్లెలో 700 కిలోమీటర్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నేరెడు మొక్కను నాటారు.