చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి 700 కిలోమీటర్ల మార్కును కొద్ది సేపటి క్రితమే దాటారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం జమ్మిలవారిపల్లెలో 700 కిలోమీటర్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నేరెడు మొక్కను నాటారు.