మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
26 Nov 2018 2:49 PM
శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం కలిశారు. సీపీఎస్ను రద్దు చేస్తామని తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోల పెట్టిన టీడీపీ, ఏపీలో పరిశీలన కమిటీ వేస్తామనడంపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు వారు వైయస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.