మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పాదయాత్రకు టీడీపీ కార్యకర్త సంఘీభావం
23 Dec 2018 1:12 PM
శ్రీకాకుళం: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజగోపాల్ అన్నారు. రాజగోపాల్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని వైయస్ జగన్ను కలిశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు వైయస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా హార్ట్ సర్జరీ జరిగిందని జననేతకు చెప్పారు. అందుకు కృతజ్ఞతగా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పెన్షన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.