మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
వైయస్ జగన్ను కలిసిన విద్యార్థులు
19 Dec 2018 12:07 PM
శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని జర్జంగి హైస్కూల్ విద్యార్థులు కలిశారు. పాఠశాలలో కనీస వసతులు లేవని, ప్రహారీ లేక పశువులకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో కంప్యూటర్లు ఉన్నా ..స్టాఫ్ లేరని ఫిర్యాదు చేశారు.