నేతల కాలేజీల్లోనే క్యాంపస్‌ ఇంటర్వ్యూలు..

జగనన్నకు మొరపెట్టుకున్న విద్యార్థులు
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో  వైయస్‌ జగన్‌ను కలిసి విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఎమ్మెల్యేలు, నేతల కాలేజ్లీలోనే క్యాంపస్‌ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని వాపోయారు. ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని జననేతకు ఫిర్యాదు చేశారు. సిలబస్‌ విధానంలో మార్పురావాలని కోరారు.
Back to Top