<strong>జగనన్నకు మొరపెట్టుకున్న విద్యార్థులు</strong>విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఎమ్మెల్యేలు, నేతల కాలేజ్లీలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని వాపోయారు. ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని జననేతకు ఫిర్యాదు చేశారు. సిలబస్ విధానంలో మార్పురావాలని కోరారు.