సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ఎస్సీల ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం
09 May 2018 4:04 PM
కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెరికగూడెంలో ఏర్పాటు చేసిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వైయస్ జగన్ పాల్గొని దళితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో దళితులు హాజరయ్యారు.