కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
314వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్
05 Dec 2018 6:05 PM
శ్రీకాకుళంః వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 314వ రోజు షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు.గురువారం ఉదయం పొందూరు బసచేసే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి లోలుగు,నందివాడ క్రాస్, నరసపుర అగ్రహారం వరుకు సాగుతుంది. మధ్యాహ్న భోజనం విరామం అనంతరం కేశవదాసుపురం క్రాస్ మీదగా చిలకపాలెంలో జరిగే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. ఎచ్చెర్ల వరుకు పాదయాత్ర కొనసాగుతుందని తలశీల రఘురాం తెలిపారు.