జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర
12 Nov 2018 9:51 AM
ఇచ్చిన హామీలను
నెరవేర్చకుండా ప్రజా కంటక పాలన సాగిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ, ప్రజలకు కొండంత
అండగా తామున్నామంటూ జననేత వైయస్ జగన్
మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. 17
రోజుల క్రితం విశాఖ విమానాశ్రయంలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో తీవ్రంగా గాయపడి చికిత్స
తీసుకున్న సంగతి తెలిసిందే. అనివార్యమైన ఈ విరామం అనంతరం 295 రోజు నాటి పాదయాత్రను
జననేత విజయనగరం జిల్లా సాలూరూ నియోజకవర్గం పాయకపాడు నుంచి తిరిగి ప్రారంభించారు.
పాయకపాడు నుంచి మేలపువలస, మక్కువ క్రాస్ రోడ్డు, ములక్కాయవలస మీదుగా
కాశీపట్నం క్రాస్ రోడ్డు వరకు అటునుంచి
పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది.