దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
ప్రారంభమైన 101వ రోజు ప్రజా సంకల్పయాత్ర
02 Mar 2018 10:00 AM
ఒంగోలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 101వ రోజు చేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ చీమకుర్తి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మంచికలపాడు, బండ్లముడి, తొర్రగుడిపాడు క్రాస్, పల్లామిల్లి మీదుగా గాడిపర్తివారిపాలెంకు పాదయాత్ర చేయనున్నారు. రాత్రికి గాడిపర్తివారిపాలెంలోనే బసచేయనున్నారు. కాగా జనేనత వైయస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. ప్రకాశం జిల్లా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు.