బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
జనం బాధలు ఎలా తీర్చాలో జగనన్నకు తెలుసు
21 Dec 2017 3:33 PM
అనంతపురం: చంద్రబాబు పాలనలో తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రజల బాధలు ఎలా తీర్చాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసు అని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. గురువారం ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన వైయస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..బాబు నిర్వాహకం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని తెలిపారు.