కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
జననేతకు వినతుల వెల్లువ..
23 Sep 2018 1:11 PM
విశాఖః ప్రజా సంకల్పయాత్రలో ప్రజలు జగనన్నకు తమ సమస్యలు చెప్పుకున్నారు. చేనేత కార్మికులు, స్టార్ట్ ఆఫ్ కంపెనీ నిర్వాహకుడు వైయస్ జగన్ను కలిశారు. ఏపీ ప్రభుత్వం స్టార్ట్ ఆఫ్ కంపెనీలకు సరైన ప్రోత్సాహాకాలు ఇవ్వడంలేదని నిర్వాహకుడు రాజశేఖర్ పాదయాత్రలో వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. మంగళగిరి చేనేత కార్మికులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. చేనేత కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మాకు మంచిరోజులు వస్తాయన్నారు.